Skip to main content

Posts

15 నిమిషాలు.. 15 కోట్లు.. ప్రమాదం ముంచుకొస్తోంది

Photo Credit: ANI, Public Radio International, Swarajya పదిహేను నిమిషాలు టైమిస్తే హిం.... లను ఊచకోత కోసేస్తాం. ఈ దేశంలో ముస్లింలు 15 కోట్ల మంది ఉన్నారు గుర్తుంచుకోండి. వాళ్లంతా రోడ్ల మీదికొస్తే వంద కోట్ల మంది కూడా ఏం చేయలేరు.. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి. ఈ రెండు డైలాగులు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ (ఎంఐఎం) నేతల నుంచి వచ్చాయి. మొదటిది కొన్నేళ్ల క్రితం అక్బరుద్దీన్ నోటి నుంచి వచ్చిందైతే.. రెండో వార్నింగు ఈ మధ్యాహ్నం, కాసేపటి క్రితమే (20--2-2020) కర్నాటకలో జరిగిన ఒక మీటింగ్ లో అసదుద్దీన్ సమక్షంలోనే ఆ పార్టీ మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ నోటి నుంచి వెలువడింది. కళ్లుండీ చూడలేని, చెవులుండీ వినలేని రాజకీయ నేతల గురించి మాట్లాడుకోవడం వృథా. కానీ.. అన్నీ ఉండీ అన్నీ మూసుకునే జర్నలిస్టుల గురించి, వారి మౌనం గురించి మాట్లాడుకోవాల్సిన తరుణం మాత్రం ఇదే.  15 నిమిషాలు టైమిస్తే ఒకడు కోటానుకోట్ల మందిని ఊచకోత కోసేస్తానని బహిరంగ సమావేశంలోనే అంటాడు. మేం 15 కోట్ల మందిమి ఉన్నాం.. ఏమనుకుంటున్నారో అంటూ ఇంకొకడు హుంకరిస్తాడు. టెక్నికల్ గా వీళ్లంతా ఈ దేశ పౌరులే కానీ.. ఎథికల్ గా వీళ్లు టెర్రరిస్టులకు

భైంసా ఘటన చెబుతున్నదేంటి?

Photo Credit: vskbharat.com భైంసాలో సంక్రాంతికి ముందు జరిగిన అమానవీయమైన, అతి జుగుప్సాకరమైన కృత్యాన్ని ఓ సాధారణ ఘటనగా చూడాలా? లేక పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న ఓ వర్గపు పైశాచిక చర్యగా భావించాలా? అంతేకాదు.. ఈ చర్య  నుంచి ప్రభుత్వాలు గానీ, ఫోర్త్ ఎస్టేట్ లో కీలకమైన స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా గానీ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది  ఏమైనా ఉందా? ముందుగా ప్రభుత్వ స్పందనను స్థూలంగా విశ్లేషిద్దాం. భైంసా ఘటనను బయటికి రాకుండా చూడడానికి తెలంగాణ సర్కారు విఫలయత్నం చేసింది. అయితే సోషల్ మీడియా పుణ్యాన ఆలస్యంగా అయినా అక్కడేం జరిగిందో ప్రపంచానికి తెలిసిపోయింది. ఏ అంశం ప్రపంచానికి తెలియరాదని ప్రభుత్వం కోరుకుందో.. అదే అంశాన్ని ప్రపంచం మొత్తానికి చేరవేసిన సిద్ధు అనే జర్నలిస్టు ఇప్పుడో సాహసిగా ప్రజల ముందు నిలబడ్డాడు. నిజానిజాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేందుకు ప్రయత్నించిన ప్రభుత్వపెద్దల పక్షపాత నైజం గంపగుత్తగా బయటపడింది. అంతా తెలిసిపోయాక, దాచడానికి ఏమీ మిగలని సందర్భంలో, నిందితులను, దుండగులను ఇప్పటికైనా గుర్తించిన దాఖలాలు లేని క్రమంలో ప్రభుత్వానిది, పోలీసులది నూటికి నూరు శాతం వైఫల్యంగానే ప్రజల ముందు

భైంసా ఘటన నుంచి ఎవరు ఏం నేర్చుకోవాలి?

Photo Credit: vskbharat.com భైంసాలో సంక్రాంతికి ముందు జరిగిన అమానవీయమైన, అతి జుగుప్సాకరమైన కృత్యాన్ని ఓ సాధారణ ఘటనగా చూడాలా? లేక పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న ఓ వర్గపు పైశాచిక చర్యగా భావించాలా? అంతేకాదు.. ఈ చర్య  నుంచి ప్రభుత్వాలు గానీ, ఫోర్త్ ఎస్టేట్ లో కీలకమైన స్తంభంగా చెప్పుకుంటున్న మీడియా గానీ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది  ఏమైనా ఉందా? ముందుగా ప్రభుత్వ స్పందనను స్థూలంగా విశ్లేషిద్దాం. భైంసా ఘటనను బయటికి రాకుండా చూడడానికి తెలంగాణ సర్కారు విఫలయత్నం చేసింది. అయితే సోషల్ మీడియా పుణ్యాన ఆలస్యంగా అయినా అక్కడేం జరిగిందో ప్రపంచానికి తెలిసిపోయింది. ఏ అంశం ప్రపంచానికి తెలియరాదని ప్రభుత్వం కోరుకుందో.. అదే అంశాన్ని ప్రపంచం మొత్తానికి చేరవేసిన సిద్ధు అనే జర్నలిస్టు ఇప్పుడో సాహసిగా ప్రజల ముందు నిలబడ్డాడు. నిజానిజాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టేందుకు ప్రయత్నించిన ప్రభుత్వపెద్దల పక్షపాత నైజం గంపగుత్తగా బయటపడింది. అంతా తెలిసిపోయాక, దాచడానికి ఏమీ మిగలని సందర్భంలో, నిందితులను, దుండగులను ఇప్పటికైనా గుర్తించిన దాఖలాలు లేని క్రమంలో ప్రభుత్వానిది, పోలీసులది నూటికి నూరు శాతం వైఫల్యంగానే ప్రజల ముందు

సింగరేణి ఏరియా ఎమ్మెల్యేల్లో గుబులు

వారంతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు...కానీ నియోజక వర్గాల్లోకి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తమకు ఇబ్బందిగా మారిందని ఆ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఇంతకీ ఇబ్బందులు పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు... ఏ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన వారు గుర్రుగా ఉన్నారు. మరి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం తమకు ఇబ్బందులు తెస్తున్నాయని వారంతా బాధపడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్లు ఉండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ...ఆర్టీసీ యూనియన్లను రద్దు చేసి యూనియన్ ఆఫీసులకు తాళాలు వేయడంతో ఆ ప్రభావం తమపైన పడిందంటున్నారు గులాబీ పార్టీ  ఎమ్మెల్యేలు. అంతేకాదు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడంతో సింగరేణి పరిధిలోని ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని భయపడుతున్నారు. మంచిర్యాల, బెల్లంపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, రామగుండం, భూపాల పల్లి, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సింగరేణి కార్మికులకు ఎన్నికలు నిర్వహిస్తే బాగుండని అనుకుంటున్నారు.

అఖిలప్రియపై సొంత తమ్ముడు కోర్టుకెక్కడంలో అసలు కారణం ఇదే

భూమా అఖిలప్రియ మరో వివాదంలో  చిక్కుకున్నారా......ఆస్తికోసం సొంత తమ్ముడు .....సోదరిపైనే కోర్టుకెక్కాడా..... ఎప్పుడో 2016 లో  తండ్రి విక్రయించిన స్థలంపై  వాటా కోసం అఖిలప్రియ తమ్ముడు ఇప్పుడెందుకు కోర్టును ఆశ్రయించినట్టు....ఒకవేళ నిజంగా  ఆస్తికోసం  అక్కపై  కోర్టుకెక్కితే ఆమె ఇంట్లోనే ఎందుకు ఉంటారు.... ఆమె కుటుంబంతో కలిసి విహారయాత్రలకు ఎందుకు వెళతారు........దీని వెనుక ఎదైనా  హిడెన్ అజెండా  ఉందా....... అక్కపై తమ్ముడు  నిజంగా   కేసు పెట్టారా.... లేక ఫ్యామిలీ డ్రామానా?  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీద ఆమె సోదరుడు కోర్టుకు వెళ్లారు. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమా కుటుంబానికి హైదరాబాద్ శివారు గండిపేట వద్ద 1000 గజాల స్థలం ఉంది. అయితే, ఆ ఆస్తిని 2016లో విక్రయించారు. ఆ సమయంలో తాను మైనర్ అని తన తండ్రి భూమా నాగిరెడ్డి చెప్పడంతో వేలిముద్రలు వేశానని జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నాడు. అప్పట్లో సుమారు రూ.2కోట్లకు ఆ భూమిని విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే, మూడేళ్ల నాడు అమ్మిన ఆస్తిలో తనకు వాటా కావాలంటూ జగన్ విఖ్యాత్ రెడ్డి ఇప్పుడు కోర్టును ఆశ్రయ

ఆంధ్రాలో కాపులకు బీజేపీ ఎందుకు గాలం వేస్తోంది?

ఆంధ్రప్రదేశ్ లో సీఎం పదవిని కాపులు ఎందుకు అందుకోలేకపోతున్నారు? అంతటి సమర్ధులు లేరా? ఆర్థికంగా స్థితిమంతులు కారా? వంగవీటి రంగా, దాసరి నారాయణ రావు, కన్నా లక్ష్మీ నారాయణ, చిరంజీవి, ముద్రగడ పద్మనాభం సీఎం అయ్యే అర్హతలు ఉన్నా ఆ పదవిని ఎందుకు అందుకోలేకపోయారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గం నుంచి ఇపుడు సీఎం రేసులో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రాలో కాపులకు ఉన్న అడ్వాంటేజెస్ డిజాడ్వంటేజెస్ ఏమున్నాయో ఓసారి చూద్దాం.  తెలుగు రాష్ట్రాల్లో సీఎం పదవి కాపులకు అందని ద్రాక్షలానే మిగిలింది. కాపు సామాజికవర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నా....సీఎం పదవిని మాత్రం అందుకోలేకపోవడంతో  వారు తీవ్ర నిరాశా నిస్ప్రుహలకు గురవతున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్,  బీజేపీలలో కాంగ్రెస్ పార్టీ గతంలో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసి ఏకఛత్రాధిపత్యంగా ఏలింది. అయితే బీజేపీ మాత్రం దక్షిణాది రాష్ట్రాలలో తన ముద్ర వేయలేకపోతోంది. ప్రాంతీయ పార్టీల పొత్తులతో అరకొర సీట్లు సాధిస్తోంది. ఒక్క కర్ణాటకలోనే అధికారం దక్కించుకోగలిగింది. 2014 నుంచి ఉత్తరాదిలో తిరుగులేని శక్తి

తెలంగాణ ఖజానా ఖాళీ.. కారణాలు ఇవే

రైతు బంధు పథకం రెండో దఫాకు  నిధులు లేవా...నవంబర్ నెల సగం గడిచినా ఈ పథకంపై  ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు...... ఖజానా నిండుకుందా.... ఆర్ధిక భారం తగ్గించుకోవడానికి  పథకంలో మార్పులు చేసి పది ఎకరాల పరిమితి  విధించబోతున్నారా.....రైతు బంధు నిధుల విడుదల ఆలస్యంపై ప్రత్యేక కథనం... తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతుబంధు పథకానికి నిధుల కొరత ఏర్పడిందని సమాచారం..ఇంతవరకు రెండో దఫా నిధుల విడుదల పై ప్రభుత్వంలో కదలికే లేదు.ఈ పథకం మొదటి విడతను మే, జూన్ నెలలో, రెండో విడతను అక్టోబర్, నవంబర్ లలో విడుదల చేస్తామని ప్రకటించారు..అయితే మొదటి దఫా నిధులే ఇంకా పూర్తిగా విడుదల చేయలేదు.హుజుర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో సూర్యాపేట జిల్లాలో పెండింగులో ఉన్న నిధులు ఒకేసారి విడుదల చేశారు. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.ఒక విడత రైతుబంధు కు ఆరు వేల కోట్లు ఖర్చవుతుంది. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఐదు వేల ఐదు వందల కోట్లే విడుదలయ్యాయి... నిధుల కొరత కారణంగా ఒకేసారి ఇవ్వలేక దశల వారిగా విడుదల చేస్తున్నారు..మరో ఐదు వందల కోట్లు ఇంకా విడుదల కావాల్సి ఉంది.   మొదటి దఫా పూర్తి కాకుండానే రెండో విడత సమయం వచ్చింది.గత ఏడాది ముందస్తు అసెంబ్లీ ఎన్న