Skip to main content

30 సర్కిళ్లు.. 30 కౌంటింగ్ సెంటర్లు.. సీసీ టీవీ కెమెరాలు

గ్రేటర్ హైదరాబాద్ ను మొత్తం 30 సర్కిళ్లుగా విభజించి అందులో డివిజన్లు/వార్డులవారీ ఎన్నికలు నిర్వహించారు. ఒక్కో సర్కిల్లో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ వరకు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్ కి 14 టేబుల్స్, ప్రతి టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. 30 సర్కిళ్లకు 30 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. హైదరాబాద్ లో ఉన్న సర్కిల్స్, డివిజన్ల వివరాలు ఇవీ.. 


1) కాప్రా సర్కిల్ : 1) కాప్రా 2) ఏఎస్ రావు నగర్ 3) చెర్లపల్లి 4) మీర్‍పేట్ హెచ్బీ కాలనీ 5) మల్లాపూర్ 6) నాచారం

2) ఉప్పల్ సర్కిల్ : 7) చిలుకనగర్ 8) హబ్సిగూడ 9) రామంతాపూర్ 10) ఉప్పల్

3) హయత్‍నగర్ సర్కిల్: 11) నాగోల్ 12) మన్సూరాబాద్ 13) హయత్‍నగర్ 14) బీఎన్ రెడ్డినగర్

4) ఎల్బీనగర్ సర్కిల్: 15) వనస్థలిపురం 16) హస్తినాపురం 17) చంపాపేట్ 18) లింగోజిగూడ

5) సరూర్‍నగర్ సర్కిల్: 19) సరూర్‍నగర్ 20) ఆర్కేపురం 21) కొత్తపేట 22) చైతన్యపురి 23) గడ్డిఅన్నారం

6) మలక్‍పేట్ సర్కిల్: 24) సైదాబాద్ 25) మూసారంబాగ్ 26) ఓల్డ్ మలక్‍పేట్ 27) అక్బర్‍బాగ్ 28) అజాంపురా 29) చావని 30) డబీర్‍పురా

7) సంతోష్‍నగర్ సర్కిల్: 31) రెయిన్‍బజార్ 34) తలాబ్ చంచలం 35) గౌలిపురా 37) కుర్మగూడ 38) ఐఎస్‍సదన్ 39) సంతోష్‍నగర్

8) చాంద్రాయణగుట్ట సర్కిల్: 36) లలితాబాగ్ 40) రియాసత్‍నగర్ 41) కంచన్‍బాగ్ 42) బార్కస్ 43) చాంద్రాయణగుట్ట 44) ఉప్పుగూడ 45) జంగంమెట్

9) చార్మినార్ సర్కిల్: 32) పత్థర్ ఘట్టి 33) మొగల్‍పురా 48) శాలిబండ 49) ఘాన్సీబజార్ 52) పురానాపూల్

10) ఫలక్‍నుమా సర్కిల్: 46) ఫలక్‍నుమా 47) నవాబ్‍సాహెబ్ కుంట 53) దూద్‍బౌలి 54) జహానుమా 55) రాంనస్తూరాపురా 56) కిషన్‍బాగ్ 

11) రాజేంద్రనగర్ సర్కిల్: 57) సులేమాన్‍నగర్ 58) శాస్త్రీపురం 59) మైలార్‍దేవుపల్లి 60) రాజేంద్రనగర్ 61) అత్తాపూర్ 

12) మెహదీపట్నం సర్కిల్: 70) మెహదీపట్నం 71) గుడిమల్కాపూర్ 72) ఆసిఫ్‍నగర్ 73) విజయనగర్ కాలనీ 74) అహ్మద్‍నగర్ 75) రెడ్‍హిల్స్ 76) మల్లేపల్లి

13) కార్వాన్‍సర్కిల్: 62) జియాగూడ 65) కార్వాన్ 66) లంగర్‍హౌజ్ 67) గోల్కొండ 68) టోలిచౌకి 69) నానల్‍నగర్ 

14) గోషామహల్ సర్కిల్: 50) బేగంబజార్ 51) గోషామహల్ 63) మంగళ్‍హాట్ 64) దత్తాత్రేయనగర్ 77) జాంబాగ్ 78) గన్‍ఫౌండ్రి 

15) ముషీరాబాద్ సర్కిల్: 85) అడిక్‍మెట్ 86) ముషీరాబాద్ 87) రాంనగర్ 88) భోలక్‍పూర్ 89) గాంధీనగర్ 90) కవాడిగూడ

16) అంబర్‍పేట సర్కిల్: 79) హిమాయత్‍నగర్ 80) కాచిగూడ 81) నల్లకుంట 82) గోల్నాక 83) అంబర్‍పేట్ 84) బాగ్అంబర్‍పేట్ 

17) ఖైరతాబాద్ సర్కిల్: 91) ఖైరతాబాద్ 97) సోమాజిగూడ 98) అమీర్‍పేట్ 100) సనత్‍నగర్

18) జూబ్లీహిల్స్ సర్కిల్: 92) వెంకటేశ్వరకాలనీ 93) బంజారాహిల్స్ 94) షేక్‍పేట్ 95) జూబ్లీహిల్స్

19) యూసుఫ్‍గూడ సర్కిల్: 96) యూసుఫ్‍గూడ 99) వెంగళరావునగర్ 101) ఎర్రగడ్డ 102) రహమత్‍నగర్ 103) బోరబండ

20) శేర్‍లింగంపల్లి సర్కిల్: 104) కొండాపూర్ 105) గచ్చిబౌలి 106) శేర్‍లింగంపల్లి

21) చందానగర్ సర్కిల్: 107) మాదాపూర్ 108) మియాపూర్ 109) హఫీజ్‍పేట్ 110) చందానగర్ 

22) రామచంద్రాపురం అండ్ పఠాన్ చెరు సర్కిల్: 111) భారతీనగర్ 112) ఆర్సీపురం 113) పఠాన్‍చెరు 

23) మూసాపేట సర్కిల్: 114) కేపీహెచ్బీ కాలనీ 115) బాలాజీనగర్ 116) అల్లాపూర్ 117) మూసాపేట్ 118) ఫతేనగర్

24) కూకట్ పల్లి సర్కిల్: 119) ఓల్డ్ బోయినపల్లి 120) బాలానగర్ 121) కూకట్‍పల్లి 122) వివేకానందనగర్ కాలనీ 123) హైదర్‍నగర్ 124) ఆల్విన్‍కాలనీ

25) కుత్బుల్లాపూర్ సర్కిల్: 127) రంగారెడ్డి నగర్ 130) సుభాష్‍నగర్ 131) కుత్బుల్లాపూర్ 132) జీడిమెట్ల 

26) గాజులరామారం సర్కిల్: 125) గాజులరామారం 126) జగద్గిరిగుట్ట 128) చింతల్ 129) సూరారం

27) ఆల్వాల్ సర్కిల్: 133) మచ్చబొల్లారం 134) ఆల్వాల్ 135) వెంకటాపురం 

28) మల్కాజ్‍గిరి సర్కిల్: 136) నేరెడ్‍మెట్ 137) వినాయకనగర్ 138) మౌలాలి 139) ఈస్ట్ఆనంద్‍బాగ్ 140) మల్కాజ్‍గిరి 141) గౌతమ్‍నగర్

29) సికింద్రాబాద్ సర్కిల్: 142) అడ్డగుట్ట 143) తార్నాక 144) మెట్టుగూడ 145) సీతాఫల్‍మండి 146) బౌద్ధనగర్ 

30) బేగంపేట్ సర్కిల్: 147) బన్సీలాల్ పేట్ 148) రాంగోపాల్ పేట్ 149) బేగంపేట్ 150) మోండామార్కెట్


- మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152

- 31 మంది కౌంటింగ్ పరిశీలకులు

- కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్ కు సిసి టివీల ఏర్పాటు

- 1 రౌండ్ కి 14000 వేల ఓట్లు లెక్కింపు

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత